29న ‘భారత రాజ్యాంగం, రక్షణ’పై Special Talk

TG: ఎస్.జైపాల్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 29 సాయంత్రం 6 గంటలకు ‘భారత రాజ్యాంగం, రక్షణ’ అనే అంశంపై Special Talk నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ MP డా.మేనకా గురుస్వామి మాట్లాడతారు. చీఫ్ గెస్టుగా నల్సార్(NALSAR) హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు వస్తారు. హైదరాబాద్ నగరం ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్(ఇండియా) మెయిన్ ఆడిటోరియంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతోంది.


