CJPలో కీలక అపాయింట్మెంట్స్.. కొత్త టీమ్ రెడీ

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన ఆర్గనైజేషన్ను మరింత స్ట్రాంగ్ చేసుకునే పనిలో ఉంది. పార్టీ కొత్తగా కీలక నియామకాలు చేసింది. రేఖా శర్మ, అక్షయ్ షిండే, ప్రేమ్ ఆకాశ్, అనమ్ ఉజ్జమా, బాలకృష్ణ శుక్లాలను ఆర్గనైజేషన్ జాయింట్ సెక్రటరీలుగా అపాయింట్ చేసింది. సుధీర్ సంగ్వాన్, సిద్ధాంత్ భరద్వాజ్లను నేషనల్ స్పోక్స్పర్సన్లుగా ప్రకటించింది. నార్త్, వెస్ట్, ఈస్ట్ జోన్లకు కోఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రౌండ్ లెవల్లో పార్టీని మరింత యాక్టివ్గా చేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేస్తున్నట్లు CJP తెలిపింది.



