← Back to news

సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిరసనలు లేవు: సౌరవ్ దాస్

By Vishi· 3d ago· Livelaw
సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిరసనలు లేవు: సౌరవ్ దాస్

సెప్టెంబర్ 5న ఢిల్లీలో చేయాలనుకున్న నిరసన కార్యక్రమాన్ని విత్‌డ్రా చేసుకుంటున్నట్టు సుప్రీంకోర్టులో CJPనేత సౌరవ్ దాస్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిరసనకారులపై పెట్టిన కేసులను విత్‌డ్రా చర్యలు తీసుకుంటున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఢిల్లీ పోలీసులు, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాలు విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని దరఖాస్తులు పెట్టాయని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. దీంతో సెప్టెంబర్ 5 నిరసనను CJP రద్దు చేసింది.

More in Current Affairs