← Back to news

మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్‌కుమార్ కన్నుమూత

By Vishi· 20 Aug 2026
మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్‌కుమార్ కన్నుమూత

1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్‌కుమార్ (80) మరణించారు. తిహార్ జైలులో ఉన్న ఆయన హెల్త్ పాడవడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984 నవంబర్ 1, 2వ తేదీల్లో జరిగిన అల్లర్లలో ఐదుగురి మృతికి ఆయన కారణమైనట్లు కోర్టు తేల్చింది. దిల్లీ హైకోర్టు 2018 డిసెంబర్ 17న సజ్జన్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.