← Back to news

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోదీ

By విశీ· 1 Aug 2026

AP: ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుని టర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎంపీలు, ఇతర నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More in AP