← Back to news

ఓటు లేకపోతే స్కీమ్స్ బంద్: CM రేవంత్

By sahani· 23 Jul 2026· Telangana
ఓటు లేకపోతే స్కీమ్స్ బంద్: CM రేవంత్

ఓటు పోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అందరూ ఓటర్ లిస్ట్‌లో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని కోరారు. BLOల రోల్ క్రూషియల్ కాబట్టి గ్రౌండ్ లెవెల్‌లో సూపర్ వైజ్ చేయాలని తమ పార్టీ లీడర్స్ ని సూచించారు. తనకు రెండు ఓట్లు లేవని, ఓటును కొడంగల్‌కు మార్చుకున్నాని క్లారిటీ ఇచ్చారు. కావాలని ఫేక్ కంప్లైంట్ ఇస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

More in Politics