CJP ప్రొటెస్ట్స్కి దిగొచ్చిన కేంద్రం.. విద్యాశాఖలో చేంజ్!
NEET పేపర్ లీక్ గొడవపై కాకరోచ్ జనతా పార్టీ (CJP) వరుస ప్రొటెస్ట్స్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో ఆఫీసర్లను మారుస్తూ బిగ్ డెసిషన్ తీసుకుంది. ఎగ్జామ్స్ పక్కాగా జరగాలని, బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్స్ రావడంతో.. హయ్యర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వినీత్ జోషిని పంచాయతీ రాజ్ శాఖకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన ప్లేస్లో నరేష్ పాల్ గంగ్వార్ను కొత్త సెక్రటరీగా నియమిస్తూ కేబినెట్ కమిటీ ఓకే చెప్పేసింది



