← Back to news

పార్లమెంట్ ఎదుట విపక్షాల మార్చ్

By విశీ· 5 Aug 2026· X

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై నిరసనగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు సభ్యులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన వ్యక్తం చేశారు. ప్రేరణ స్థల్‌లోని గాంధీ విగ్రహం నుంచి మార్చ్ చేస్తూ నినాదాలు చేశారు. CJP నిరసనకారులపై పోలీసు లాఠీ ఛార్జ్, అయోధ్య రామ మందిర్ విరాళాల చోరీపై నిరసన తెలిపారు.

More in India