← Back to news

మహిళలు గడప దాటితే వినాశనమా?!

By sahani· 3d ago· Andhrajyothy· keralam
మహిళలు గడప దాటితే వినాశనమా?!

కేరళం ఇస్లామిక్ మతపెద్ద అబూబకర్ ముస్లియార్ మహిళలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మహిళలు ఇళ్లకే పరిమితం కావాలని, వారు గడప దాటి బహిరంగ వేదికలు ఎక్కితే మహా వినాశనానికి దారితీస్తుందని కొచ్చి సదస్సులో అన్నారు. ఖురాన్ కూడా ఇదే చెబుతోందని, అందుకే ఇస్లాంలో పరదా సంస్కృతి ఉందంటూ సమస్త కేరళ జమియ్యతుల్ ఉలామా జనరల్ సెక్రటరీ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్‌పై కేరళం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బిందు కృష్ణ, CPM లీడర్ పీకే శ్రీమతి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆ చీకటి రోజులు పోయాయని కౌంటర్ ఇచ్చారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 1h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.