చట్టసభల్లో Gen Z ప్రాతినిధ్యం నామమాత్రం?

భారత జనాభాలో 25.8% (36.74 కోట్లు) ఉన్న GenZ (1997-2012) ప్రాతినిధ్యం చట్టసభల్లో చాలా తక్కువగా ఉంది. పోటీకి ఏజ్ లిమిట్ 25ఏళ్లు కావడంతో దేశవ్యాప్తంగా కేవలం 26మంది (6MPs, 20MLAs) మాత్రమే గెలిచారు. పార్లమెంట్లో కాంగ్రెస్కి 3, SPకి 2, LJPకి 1 MP ఉన్నారు. అయితే 6MPలలో 5మంది, 20MLAలలో 8మంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే. సింగర్ మైథిలి, డాక్టర్ జైశంకర్ లాంటి కొందరే స్వశక్తితో గెలిచారు. ఏజ్ లిమిట్ రూల్ వల్లే యంగ్ లీడర్లు రాజకీయాలకు దూరమవుతున్నారు, 2029కి GenZనే బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ కాబోతోంది.


