← Back to news

సంసద్ నిరసనల్లో డెలివరీ ఏజెంట్లు, తల్లిదండ్రులు

By Mahesh· 21 Jul 2026· Delhi
సంసద్ నిరసనల్లో డెలివరీ ఏజెంట్లు, తల్లిదండ్రులు

దిల్లీలో నిన్న టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీఛార్జ్‌కు ముందే చలో సంసద్ ర్యాలీలో పాల్గొనడానికి వివిధ వర్గాల ప్రజలు జంతర్ మంతర్ వద్ద గుమిగూడారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, డెలివరీ ఏజెంట్లు ఈ దేశ విద్యావ్యవస్థలో మార్పు కోసం నిరసనల్లో పాల్గొనాలని వారంతా పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు సీజేపీ చేపట్టిన ఈ ర్యాలీకి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. పోలీసుల ఆంక్షలను తట్టుకొని వారు ముందుకు కదిలి పార్లమెంట్ దాకా చేరుకున్నారు.

More in News