← Back to news

దీక్ష ముగిసినా.. CJP పోరాటం కొనసాగుతుంది

By DK· 24 Jul 2026· ఢిల్లీ

సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల ఆమరణ నిరాహార దీక్ష విరమించడం ఊరటనిచ్చిందని CJP వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వీడియో రిలీజ్ చేశారు. దేశ ప్రయోజనాల కోసం వాంగ్‌చుక్ చూపిన ధైర్యాన్ని కొనియాడుతూ, ఆయన ప్రాణాలు దేశానికి ఎంతో విలువైనవని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో కొత్త చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. దీక్ష ముగిసినా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జంతర్‌మంతర్ వద్ద CJP శాంతియుత నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

More in India