← Back to news

పాలిటెక్నిక్‌లో స్పాట్ కౌన్సిలింగ్

By MPJ· 25 Aug 2026· AP
పాలిటెక్నిక్‌లో స్పాట్ కౌన్సిలింగ్

AP :పల్నాడు జిల్లా గురజాలలో 'ఆచార్య N.G. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం' లో 'Diploma in Seed Technology' కోర్సులో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 27న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. 10వ తరగతి పాసైన వారు, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా దీనికి అర్హులేనని ప్రిన్సిపాల్ డాక్టర్ వి. సైదానాయక్ తెలిపారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కృష్ణా ఆడిటోరియంలో ఉదయం 9:30 గంటలకు ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా హాజరై ఈ ఛాన్స్ వాడుకోవచ్చని తెలిపారు.

More in Local