← Back to news

పల్నాడు ప్రజలకు గుడ్ న్యూస్

By rajaratnam· 29 Aug 2026· పల్నాడు
పల్నాడు ప్రజలకు గుడ్ న్యూస్

పల్నాడు ప్రజలకు రైల్వే శాఖ మంచి తీపి కబురు చెప్పింది. లింగంపల్లి–విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (12796/12795) సెప్టెంబర్‌ 4 నుంచి పిడుగురాళ్లలో కూడా ఆగనుంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన రిక్వెస్ట్‌కి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పిడుగురాళ్లలో రైలు ఆగడం వల్ల ట్రావెల్ చేసే ఎంప్లాయీస్, స్టూడెంట్స్, బిజినెస్ పీపుల్స్‌కి ఇది హెల్ప్ కానుంది.

More in Local