పల్నాడు ప్రజలకు గుడ్ న్యూస్

పల్నాడు ప్రజలకు రైల్వే శాఖ మంచి తీపి కబురు చెప్పింది. లింగంపల్లి–విజయవాడ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ (12796/12795) సెప్టెంబర్ 4 నుంచి పిడుగురాళ్లలో కూడా ఆగనుంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన రిక్వెస్ట్కి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పిడుగురాళ్లలో రైలు ఆగడం వల్ల ట్రావెల్ చేసే ఎంప్లాయీస్, స్టూడెంట్స్, బిజినెస్ పీపుల్స్కి ఇది హెల్ప్ కానుంది.

