← Back to news

మటన్ కావాలన్న కొడుకు..చంపేసిన తండ్రి

By Vishi· 28 Aug 2026· Ndtv
మటన్ కావాలన్న కొడుకు..చంపేసిన తండ్రి

పూణేలో ఘోరమైన ఘటన జరిగింది. 30 ఏళ్ల యువకుడు మహేష్ గైక్వాడ్‌ను అతని తండ్రే కొట్టి చంపేశాడు. దీనికి కారణం మటన్. శ్రావణమాసంలో కొన్ని కుటుంబాలు నాన్ వెజ్ తినరు. మహేష్ కుటుంబం కూడా అలాగే తినడం లేదు. కానీ ఇంట్లోనే మటన్ వండాలని అతను బలవంతం చేశాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య వాదన జరిగింది. దీంతో కోపంతో కొడుకును బాగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ మహేష్ చనిపోయాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 3h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.