← Back to news

రోడ్లు, డ్రైనేజీలకు శంఖుస్థాపన

By rajaratnam· 6d ago· AP
రోడ్లు, డ్రైనేజీలకు శంఖుస్థాపన

AP : కృష్ణా జిల్లా ఉయ్యూరులో డెవలప్‌మెంట్‌పై గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది. టౌన్‌లోని 2, 3, 4, 5, 11 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ పనులకి మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు బెటర్ ట్రాన్స్‌పోర్ట్, క్లీన్ సరౌండింగ్స్ ఉండాలంటే రోడ్లు, డ్రైనేజీలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఉయ్యూరును అన్ని రంగాల్లో డెవలప్ చేయడమే తమ టార్గెట్ అని అన్నారు.

రోడ్లు, డ్రైనేజీలకు శంఖుస్థాపన

More in Local