← Back to news

వినాయక విగ్రహాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి!

By SUBHANI· 11h ago
వినాయక విగ్రహాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి!

పల్నాడు జిల్లా గురజాలలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వినాయక చవితి విగ్రహాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. పోలీస్, విద్యుత్, ఫైర్ శాఖల పర్మిషన్ పొందాలని సీఐ మురళి చెప్పారు. విగ్రహ ఏర్పాటు కమిటీలు ఈ నియమం పాటించాలి. నిమజ్జనం తేదీ, స్థలం ముందుగా తెలియజేయాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. నియమాలను ఎవ్వరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయని సిఐ హెచ్చరించారు.

More in Local