గుంతలతో పల్నాడు రోడ్డు

పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి తంగేడు వెళ్లే 17 కిలోమీటర్ల మెయిన్ రోడ్డు భారీ గుంతలతో ఉందని ప్రజలు తెలిపారు. తెలంగాణ వైపు వెళ్లే ఈ రూట్లో గుంతల వల్ల బైక్లు, కార్లు వెళ్లడం ఇబ్బందిగా ఉందంటున్నారు. రోజూ ట్రావెల్ చేసే వాళ్లు యాక్సిడెంట్స్ అవుతాయేమోనని భయపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి ఆ రోడ్డు రిపేర్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

