← Back to news

ఫంక్షన్ నుండి వస్తే శవమై కనిపించింది!

By sahani· 3 Aug 2026· Assam
ఫంక్షన్ నుండి వస్తే శవమై కనిపించింది!

అస్సాంలోని హైలాఖాండీ జిల్లాలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. ఫంక్షన్‌కు వెళ్లి కజిన్‌తో గొడవపడి ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చిన బాలిక, కుటుంబ సభ్యులు వచ్చేసరికి తల, ముఖం గుర్తుపట్టలేనంతగా విదంగా శవమై కనిపించింది. ప్రైవేట్ భాగాల్లోకి రాడ్ తో నెట్టి, లైంగిక దాడికి ఒడిగట్టినట్లు కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు నేషనల్ హైవేపై ధర్నా చేపట్టగా, ప్రస్తుతం ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.