← Back to news

తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త తీర్మానం

By Vishi· 10 Aug 2026· X· Tamilnadu

తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా సరికొత్త తీర్మానాన్ని ఆమోదించింది. ఇకపై విద్యాసంస్థలు, గవర్నమెంట్ ఆఫీసులు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, పబ్లిక్ సంస్థలు తమ అధికారిక కార్యక్రమాల్లో మొదట రాష్ట్ర గీతం ‘తమిళ్ తాయ్ వాళ్తు’ పాడాలని రూల్ ఫ్రేమ్ చేశారు. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టారు. 1970 నుంచి తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ పాటనే మొదటగా పాడే సంప్రదాయం ఉందని గుర్తు చేశారు.

More in India