← Back to news

1/70 పై ఎపి కౌంటర్?

By BALADEV· 24 Aug 2026
1/70 పై ఎపి కౌంటర్?

ఏపీ 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల భూహక్కులకు కవచమైన 1/70 చట్టం ఇప్పుడు సుప్రీంకోర్టులో టక్కర్‌కు సిద్ధంగా ఉంది. 2023లో 1,672 మంది గిరిజనేతరులు ఈ చట్టాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజనేతరులు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి భూములు కొనుగోలు చేసే అవకాశం లేకుండా పోయిందని వారి వాదన. ఇప్పటికే అల్లూరి జిల్లాలో ఆదివాసీలు భారీ ర్యాలీలు నిర్వహించినప్పుడు, ఆదివాసీల తరఫున సుప్రీంలో కౌంటర్ పిటిషన్ వేస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని మర్చిపోయింది.. ఇప్పటికైనా మేల్కొంటుందా?

More in Local