పాకిస్థాన్పై భారత్ ఫైర్!🔥

PoKలో అసలు ఏం జరుగుతోంది..? ఇప్పుడు పాకిస్థాన్పై ప్రపంచం ఫోకస్ పెట్టాలని భారత్ అంటోంది. 🇮🇳 పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు చేస్తున్న ప్రజలపై అక్కడి అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని భారత్ ఫైర్ అయింది. ప్రజల వాయిస్ను బలవంతంగా ఆపేస్తున్నారని, వారి హక్కులను కూడా పట్టించుకోవడం లేదని భారత్ అంటోంది. PoKలో పాకిస్థాన్ చేస్తున్న చర్యలను ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా గమనించాలని కోరింది. దీంతో ఇప్పటికే హీట్లో ఉన్న PoK ఇష్యూ ఇప్పుడు మరోసారి ఇంటర్నేషనల్ లెవల్లో హాట్ టాపిక్గా మారింది.



