← Back to news

విద్యార్థులపై లాఠీఛార్జ్.. పార్లమెంట్‌లో ఖర్గే ఫైర్!

By sahani· 22 Jul 2026· Delhi

స్టూడెంట్స్‌పై జరిగిన లాఠీఛార్జ్ పై రాజ్యసభలో ఆపోజిషన్ లీడర్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై హోమ్ మినిస్టర్ హౌస్‌లో క్లారిటీ ఇవ్వాలని, విద్యార్థులకు ప్రధాని మోదీ ఓపెన్‌గా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ జరగాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని పట్టుబట్టారు. ప్రొటెస్ట్ చేస్తున్న MPలు, లీడర్లను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు.

More in Politics