ములుగులో ఘోర విషాదం

TG: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో విషాదం చోటుచేసుకుంది. పొలాల్లో డ్రిప్ పేపర్ పరుస్తున్న క్రమంలో కరెంట్ షాక్తో సమ్మయ్య, అభిషేక్ మృతి చెందారు. ఈ ఘటనలో నరేశ్కి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన నరేశ్ను చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


