తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణా రావు పదవీ కాలం ముగిశాక ఈ నియామకం అమల్లోకి వస్తుంది. 1992 బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజు ఇప్పటి వరకూ కేంద్రంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా 15 ఏళ్లకు పైగానే డెప్యుటేషన్ లో ఉన్నారు. వచ్చేది ఎన్నికల టైమ్ కాబట్టి తెలంగాణ ప్రభుత్వం పథకాల అమలు, ప్రచారం ముఖ్సం కాబట్జటి సంజయ్ జాజు నే ఎంపిక చేసింది.



