← Back to news

రామజన్మభూమి ట్రస్ట్‌ నుంచి RSS లీడర్ తొలగింపు

By Mahesh· 3 Aug 2026· అయోధ్య
రామజన్మభూమి ట్రస్ట్‌ నుంచి RSS లీడర్ తొలగింపు

అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో కీలక మార్పులు జరిగాయి. ట్రస్ట్ ప్యాట్రన్‌గా ఉన్న సీనియర్ RSS లీడర్ సురేశ్ "భయ్యాజీ" జోషి తన పదవికి రాజీనామా చేశారు. నాయకత్వ మార్పుల్లో భాగంగా ట్రస్ట్ ఆయనను ఆ పొజిషన్ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. డొనేషన్ ఫండ్స్ మిస్‌యూజ్ కాంట్రవర్సీ కారణంగా రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ట్రస్ట్‌లో మార్పులు కారణంగా అయోధ్య రామాలయ మేనేజ్‌మెంట్‌పై చర్చ మొదలైంది. ఈ కాంట్రవర్సీకి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు ఇప్పటివరకు అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేయలేదు.

More in News