మత్తు మందిచ్చి, పాముతో కరిపించి భర్తను చంపిన మహిళ !

మీరట్ లో ఒక షాకింగ్ మర్డర్ ప్లాన్ బయటపడింది. దామిని అనే మహిళ తన భర్త అతుల్ పవార్ కి పాలల్లో స్లీపింగ్ పిల్స్ కలిపి ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయాక బెడ్పై విష పూరిత పాము ని వదిలి కరిపించింది. ఈ క్రైమ్లో ఆమెకి తన లవర్ , స్కూల్ డ్రైవర్ తుషార్ హెల్ప్ చేశాడు. ₹20 లక్షల ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేయడం, తమ రిలేషన్ షిప్ ని కంటిన్యూ చేయడమే వీరి మెయిన్ మోటివ్. అయితే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ,మొబైల్ రికార్డ్స్ పరిశీలించగా వీరికుట్ర బయటపడటంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. భార్యా భర్తలిద్దరూ హస్తినాపూర్ లో కిడ్స్ ప్లే స్కూల్ ని నడుపుతున్నారు.



