15 ఏళ్లుగా రోడ్డు అట్లే ఉంది..

AP : అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లిలో రోడ్డు వేసి 15 ఇయర్స్ అవుతున్నా ఇప్పటికీ నో చేంజ్ అని అక్కడి ప్రజలు తెలిపారు. పక్కన ఉన్న రోడ్లన్నీ బాగున్నా దీనికి మాత్రం ఎవరు కేర్ తీసుకోవట్లేదు. గవర్నమెంట్స్ మారినా రోడ్డు మాత్రం సేమ్. ఫండ్స్ రిలీజ్ అయ్యాయో లేదో తెలీదు, ఒకవేళ వచ్చినా పేపర్స్ మీదే వర్క్ చూపించి డబ్బులు జేబులో వేసుకున్నారేమో అని ప్రజలు డౌట్ పడుతున్నారు. ఈ రోడ్డు పైన వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందంటు, గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


