తరుణ్ తేజ్పాల్ దోషి: బాంబే హైకోర్టు

ప్రముఖ జర్నలిస్ట్, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను గోవా బెంచ్(బాంబే హైకోర్ట్) రేప్ కేసులో దోషిగా నిర్ధారించింది. 2021లో ట్రయల్ కోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేసిన తీర్పును ఈ కోర్టు కొట్టేసింది. 2013లో గోవాలో జరిగిన తెహల్కా ఈవెంట్లో ఎలివేటర్లో మాజీ కొలీగ్పై అత్యాచారం చేశాడని ఆయన మీద కేసు నమోదైంది. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేయగా, హైకోర్టు ఆయన్ని దోషిగా గుర్తించింది.


