← Back to news

తరుణ్ తేజ్‌పాల్‌ దోషి: బాంబే హైకోర్టు

By విశీ· 6 Aug 2026· Bbc
తరుణ్ తేజ్‌పాల్‌ దోషి: బాంబే హైకోర్టు

ప్రముఖ జర్నలిస్ట్, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను గోవా బెంచ్(బాంబే హైకోర్ట్) రేప్ కేసులో దోషిగా నిర్ధారించింది. 2021లో ట్రయల్ కోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేసిన తీర్పును ఈ కోర్టు కొట్టేసింది. 2013లో గోవాలో జరిగిన తెహల్కా ఈవెంట్‌లో ఎలివేటర్‌లో మాజీ కొలీగ్‌పై అత్యాచారం చేశాడని ఆయన మీద కేసు నమోదైంది. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేయగా, హైకోర్టు ఆయన్ని దోషిగా గుర్తించింది.

More in India