బొల్లాపల్లిలో KGBV న్యూ బిల్డింగ్ ఓపెనింగ్

AP : పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో రూ.1.23 కోట్లతో కొత్తగా కట్టిన KGBV భవనాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. అమ్మాయిలకి క్వాలిటీ ఎడ్యుకేషన్, సేఫ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వడంలో కేజీబీవీలు కీ రోల్ ప్లే చేస్తున్నాయని చెప్పారు. హైయర్ స్టడీస్కి గర్ల్స్ని ఎంకరేజ్ చేసేందుకు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తెస్తోందని, వారి ఫ్యూచర్కి ఇవి గట్టి పునాది వేస్తున్నాయని తెలిపారు.


