నడిరోడ్డులో మహిళపై పోలీసులు దాడి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్పూర్లో ఓ యువకుడి హత్య కేసులో నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. యువకుడి డెడ్బాడీని రోడ్డుపై ఉంచి గొడవకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గొడవ ఎక్కువవడంతో పోలీసులు అక్కడికి చేసుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీఛార్జ్ చేశారు. ఈ నిరసనలో ఉన్న ఓ మహిళలపై కూడా పోలీసులు లాఠీలతో దాడి చేశారు.



