← Back to news

అమర్‌నాథ్ లో బస్సు యాక్సిడెంట్.. 39 మందికి తీవ్ర గాయాలు!

By sahani· 28 Jul 2026· X· Jammu and Kashmir
అమర్‌నాథ్ లో బస్సు యాక్సిడెంట్.. 39 మందికి తీవ్ర గాయాలు!

జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లా కంగన్ దగ్గర అమర్‌నాథ్ యాత్రికుల బస్సు యాక్సిడెంట్‌కు గురైంది. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో బస్సు ఓ ఇంటిని ఢీకొట్టింది. పక్కనే ఉన్న నదిలో పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 39 మందికి గాయాలయ్యాయి. <a href="https://x.com/manojsinha_/status/2081942282987811197?s=20">ఎల్జీ మనోజ్ సిన్హా</a> స్పందిస్తూ, గాయపడిన వారికి మెరుగైన మెడికల్ ట్రీట్‌మెంట్ అందించాలని అధికారులను ఆదేశించారు.

More in News