← Back to news

UPIపై న్యూ ఛార్జెస్.. యూజర్లకు షాక్.!

By Krishna· 7h ago
UPIపై న్యూ ఛార్జెస్.. యూజర్లకు షాక్.!

అక్టోబర్ 15 నుంచి UPIపై న్యూ ఛార్జెస్ ఉంటాయి. నార్మల్ యూజర్లకు ఎలాంటి ఛార్జీ లేదు. పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ పూర్తిగా ఫ్రీ. అలాగే పర్సన్ టు మర్చంట్ ట్రాన్సాక్షన్ 2,000 రూపాయల వరకూ ఫ్రీ. అంతకు మించితే 0.4% మర్చంట్ డిస్కౌంట్ రేట్ - MDR వర్తిస్తుంది. అంటే.. 5వేలకు 20 రూపాయలు, 10వేలకు 40 రూపాయలు, 75,000 లేదా అంతకు మించిన ట్రాన్సాక్షన్‌పై మాగ్జిమం 300 రూపాయల ఛార్జి పడుతుంది. ఇక్కడో ట్విస్ట్ ఉంది. మర్చంట్స్‌పై వేసే ఛార్జీలు.. ఇన్‌డైరెక్టుగా నార్మల్ యూజర్లపై పడగలవు.

More in Current Affairs

ఏకలవ్య స్కూళ్లలో సమస్యలపై ఆభిజీత్ దీప్కే పిలుపు
Current Affairs· 31m ago

ఏకలవ్య స్కూళ్లలో సమస్యలపై ఆభిజీత్ దీప్కే పిలుపు

ఆదివాసీ పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని <a href="https://x.com/abhijeet_dipke/status/2100137240030494732">CJP ఫౌండర్ ఆభిజీత్ దీప్కే </a>కోరారు. ‘దేశంలో 720 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరైతే.. 477 మాత్రమే పనిచేస్తున్నాయి. 341 స్కూళ్లకే శాశ్వత భవనాలు ఉన్నాయి. 28 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ స్థాయిలో ST విద్యార్థుల GER 51.9 శాతం ఉండగా, నేషనల్ యావరేజ్ 58.4 శాతం. ఉన్నత విద్యలో ఇది 22.8 శాతానికి పడిపోతోంది' అని అన్నారు. వాలంటీర్లు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కలిసి ఈ సమస్యపై గొంతెత్తాలి అని ఆయన పిలుపునిచ్చారు.