← Back to news

భీమవరంలో కొత్త పంచాయతీ భవనం ప్రారంభం

By aveen kumar· 28 Aug 2026
భీమవరంలో కొత్త పంచాయతీ భవనం ప్రారంభం

వెంసూరు మండలంలోని భీమవరం గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ప్రారంభించారు. గ్రామానికి కొత్త భవనం అందుబాటులోకి రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పంచాయతీ భవనం ద్వారా గ్రామస్థులకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

More in Local