← Back to news

రాముడి విరాళాలపై AAP ఉద్యమం

By PTI· 10 Jul 2026· Telangana Today
రాముడి విరాళాలపై AAP ఉద్యమం

రామ మందిర విరాళాల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపైన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సంతకాల సేకరణ ప్రచారాన్ని ప్రకటించారు. ఈ ప్రచారం ఆదివారం ఢిల్లీలోని రోహిణిలో సుందరాకాండ పారాయణంతో మొదలౌతుంది.

More in TG