దేగామ గ్రామం లో పంటల డిజిటల్ సర్వే

బజార్హీత్నూర్ మండలం దేగామ గ్రామంలో డీసీఎస్ టీఎల్ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. AEO ప్రవీణ్ ఆధ్వర్యంలో సర్వే వాలంటీర్ సతీష్ పంట పొలాలను సందర్శించి సాగు పరిస్థితులను పరిశీలించారు. అందరూ రైతులు తమ తమ పంట వివరాలను తప్పకుండా నమోదు చేసుకోవాలని తెలిపారు

