11 ఏళ్ల అమ్మాయిపై హెడ్మాస్టర్ అత్యాచారం

పంజాబ్లోని హోషియార్పూర్లో ఒక గవర్నమెంట్ స్కూల్ హెడ్మాస్టర్ 11 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఆగస్టు 11న మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 మధ్య గ్రామ స్మశానం దగ్గర ఈ ఘటన జరిగింది. అమ్మాయి తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత, POCSO చట్టం కింద కేసు ఫైల్ చేశారు. నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.



