సాయికృష్ణ ఫ్యామిలీకి CM చంద్రబాబు ఫోన్ కాల్!

ఆంధ్రప్రదేశ్లో సాయికృష్ణ కేసు ఇప్పుడు సడన్ ట్విస్ట్లతో చాలా ఫాస్ట్గా కదులుతోంది. నిన్న రాత్రికి రాత్రే సీఐపీ (CIP) పై అర్జంట్గా కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు.. ఈరోజు ఉదయమే సాయికృష్ణ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు గవర్నమెంట్ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికే సీఎం స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు.



