← Back to news

అయ్యో పాపం.. 11 ఏళ్ల కవలలను బావిలో తోసేసి..!

By sahani· 27 Jul 2026· Tamilnadu
అయ్యో పాపం.. 11 ఏళ్ల కవలలను బావిలో తోసేసి..!

తమిళనాడులోని తేని జిల్లా రంగానాథపురానికి చెందిన శ్రీహరీష్ (11), శబరీష్ (11) అనే కవల అన్నదమ్ములను కేశవ్ బాలాజీ (19) అనే యువకుడు బావిలోకి తోసి దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు మిస్సింగ్ అవ్వడంతో పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేపట్టిన పోలీసులకు కరడుపట్టిలోని వ్యవసాయ బావిలో పిల్లల డెడ్‌బాడీస్ కనిపించాయి. ఊరి బయట మంచి పావురాళ్లు ఉన్నాయని నమ్మించి, బావి దగ్గరకు తీసుకెళ్లి తోసేసినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 13h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.