ఈజిప్ట్లో పేలుళ్లు!

అమెరికా మరోసారి ఇరాన్లోని కొన్ని చోట్ల దాడులు చేసినట్లు తెలిపింది. అదే సమయంలో ఈజిప్ట్లోని డామియెట్టా పోర్ట్ దగ్గర డ్రోన్ దాడి జరగడంతో పరిస్థితి మరింత సీరియస్ అయింది. ఈ దాడిలో రెండు గ్యాస్ నౌకలకు మంటలు అంటుకున్నాయని అధికారులు చెప్పారు. అయితే ఈ దాడి చేసింది ఎవరో ఇప్పటికీ తెలియలేదు. ఇరాన్కు మద్దతుగా ఉన్న గ్రూపులు చేసి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.



