← Back to news

పేరెంట్స్‌ని చూసుకోవాల్సిందే : RDO మురళీకృష్ణ

By SUBHANI· 6d ago· AP
పేరెంట్స్‌ని చూసుకోవాల్సిందే :  RDO మురళీకృష్ణ

AP : వయసైన పేరెంట్స్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ పిల్లలదే అని గురజాల RDO మురళీకృష్ణ అన్నారు. పేరెంట్స్ తమ ఆస్తులను పిల్లలకు రాసిచ్చేటప్పుడే, ఓల్డేజ్‌లో తమను సరిగ్గా చూసుకోవాలనే కండిషన్‌ని కూడా డాక్యుమెంట్స్‌లో క్లియర్‌గా రాయాలని అడ్వైస్ ఇచ్చారు. డివిజన్ పరిధిలో వృద్ధులు ఏమైనా ప్రాబ్లెమ్స్ ఫేస్ చేస్తుంటే డైరెక్ట్‌గా రెవెన్యూ ఆఫీస్‌కి వచ్చి గానీ, పోస్ట్ ద్వారా గానీ కంప్లయింట్ చేయొచ్చని చెప్పారు. "ముసలితనంలో పేరెంట్స్‌కి సపోర్ట్‌గా నిలవడం ప్రతి ఒక్కరి ప్రైమరీ డ్యూటీ" అని అన్నారు.

More in Local