విశాఖ బీచ్లో యువకుడు గల్లంతు

AP: విశాఖ బీచ్లో స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడు వుడా పార్కు వెనుక సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన డెడ్బాడీని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విశాఖ త్రీ టౌన్ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అది మన్ కుమార్(19) మృతదేహమేనని గుర్తించి నిర్ధారించారు. పోస్టుమార్టం నిమ్మితం కింగ్ జార్జ్ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



