← Back to news

ఇక రామేశ్వరం పల్లి PACS కొత్త చైర్మన్ ఇంద్రకరణ్ రెడ్డి

By Ramu· 29 Aug 2026
ఇక రామేశ్వరం పల్లి PACS కొత్త చైర్మన్ ఇంద్రకరణ్ రెడ్డి

రామేశ్వరం పల్లి PACS కొత్త పాలకవర్గం ప్రమాణం చేసింది. కామారెడ్డి జిల్లాలో శనివారం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బద్దం ఇంద్రకరణ్ రెడ్డి నూతన చైర్మన్‌గా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ – కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కొత్త చైర్మన్ మాట్లాడుతూ "రైతు బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుంది. వ్యవసాయ రంగానికి అన్ని విధాలా సేవ చేస్తా" అని చెప్పారు.

More in Local