స్టూడెంట్స్ కోసం వెడితే కస్టోడియల్ టార్చర్ !

ఢిల్లీ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్లో తనపై కస్టోడియల్ వయొలెన్స్ జరిగిందని ఆరోపించిన లాయర్ మాణిక్ గుప్తా, జస్టిస్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిరసన తెలుపుతున్న స్టూడెంట్స్కు లీగల్ హెల్ప్ అందించేందుకు వెళ్లిన తనను పోలీసులు అక్రమంగా డిటైన్ చేసి, టార్చర్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఇన్సిడెంట్పై ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరిపించి, బాధ్యులైన పోలీస్ ఆఫీసర్లపై యాక్షన్ తీసుకోవడంతో పాటు తనకు ప్రొటెక్షన్ కల్పించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు.



