← Back to news

దళితవాడల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా

By Nanibabu· 23 Aug 2026· కాకినాడ
దళితవాడల సమస్యలపై కలెక్టరేట్ వద్ద ధర్నా

AP : కాకినాడ జిల్లా పిఠాపురం పరిధిలోని పిరాయవరం, తిమ్మాపురం దళితవాడల్లో స్మశానాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, ఇళ్ల స్థలాలు సరిగ్గా లేవని నాయకులు మండిపడ్డారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామాల ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ, ప్రతి ఒక్కరూ ఈ ఆందోళనలో పాల్గొనాలని కోరారు.

More in Local