రూ.92.76 కోట్లతో స్పోర్ట్స్ హబ్.. 🏟️

TG : ఉమ్మడి ఖమ్మం జిల్లాను స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు గవర్నమెంట్ ప్లాన్స్ చేస్తోంది. రఘునాథపాలెంలో రూ.92.76 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రెడీ అవుతుండగా, పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. కానీ, గ్రౌండ్స్లో కోచ్లు, ఫెసిలిటీస్ లేవని ప్లేయర్స్ మండిపడుతున్నారు. అధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రాజెక్ట్ వర్క్స్ పూర్తి చేయాలని కోరుతున్నారు.

