కాంగ్రెస్కి బిగ్ షాక్.. ఇద్దరు MLAలు రిజైన్!

కర్ణాటక కాంగ్రెస్లో క్యాబినెట్ విస్తరణతో ఇద్దరు MLAల రాజీనామాకు దారితీశాయి. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన 'ఇండి' MLA యశవంతరాయగౌడ పాటిల్, 'సాగర్' MLA బేలూర్ గోపాలకృష్ణ తమ పదవులకు రిజైన్ చేశారు. పాటిల్ తన లేఖను డిప్యూటీ స్పీకర్కు ఇవ్వగా, బెంగళూరులో ఆయన సపోర్టర్స్ ప్రొటెస్ట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా 20 మందిని క్యాబినెట్లోకి తీసుకుంటున్న టైమ్లోనే ఈ షాకింగ్ డెవలప్మెంట్ జరిగింది.



