← Back to news

శ్రీశైలం నీళ్లపై మాజీ MLA శిల్పా రవి ఫైర్!

By Uday· 6d ago· Nandyala
శ్రీశైలం నీళ్లపై మాజీ MLA శిల్పా రవి ఫైర్!

AP : వర్షాలు లేక నంద్యాల మిట్నాల గ్రామంలోని నీటి కుంటలు, పట్టణ చెరువులు ఎండిపోయి జనాలు, పశువులు నీళ్ల కోసం తిప్పలు పడుతున్నారని మాజీ MLA శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఫైర్ అయ్యారు. శ్రీశైలంలో ఫుల్లుగా నీళ్లున్నా వదలకుండా ఏపీ, తెలంగాణ సీఎంలు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. ఆఫీసర్లు చెప్పే మాటలకు, అక్కడ ఉన్న సిట్యుయేషన్‌కు అసలు సంబంధమే లేదని, రెండు రాష్ట్రాలకీ నీళ్లపై ఈక్వల్ రైట్స్ ఉన్నాయని గుర్తుచేస్తూ వెంటనే వాటర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీశైలం నీళ్లపై మాజీ MLA శిల్పా రవి ఫైర్!
శ్రీశైలం నీళ్లపై మాజీ MLA శిల్పా రవి ఫైర్!

More in Local