← Back to news

పట్టపగలే షాకింగ్ మర్డర్!

By sahani· 4 Aug 2026· Eenadu· hyderabad
పట్టపగలే షాకింగ్ మర్డర్!

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో పట్టపగలే ఒక షాకింగ్ మర్డర్ జరిగింది. పాత కక్షల వల్ల ఆమేర్ (35) అనే వ్యక్తిపై సుమన్ అనే అతడు కొబ్బరి బోండాల కత్తితో విచక్షణారహితంగా అటాక్ చేశాడు. అందరూ చూస్తుండగానే రోడ్డుపైనే ఈ దారుణం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆమేర్‌ను ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కి తీసుకెళ్లగా, అతడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.