← Back to news

ఫ్రెండ్స్ డ్రగ్స్ వాడితే పోలీసులకి చెప్పండి-CM విజయ్

By sahani· 11 Aug 2026· Tamilnadu

'నో డ్రగ్స్' ప్రోగ్రామ్‌లో CM విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ తో కలిసి డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఎవరూ డ్రగ్స్ తీసుకోకూడదని, ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరైనా వాడుతుంటే సైలెంట్‌గా ఉండకుండా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పారు. సొసైటీ నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా తీసేయడానికి ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, తమిళనాడును డ్రగ్ ఫ్రీగా మార్చేందుకు హెల్ప్ చేయాలని CM విజయ్ కోరారు.

More in Politics